యదార్థమైన స్థితి
ప్రశ్న: మా బంధువులందరి ప్రశాంతత కోసం మీ ఆశీర్వాదం ఇవ్వండి.మతం అంతమైన చోట ఆధ్యాత్మికత మొదలవుతుంది. ఆధ్యాత్మికత అంతమైన చోట సత్యతత్వం మొదలవుతుంది. అది కూడా అంత మైనప్పుడు, యదార్థ స్థితి ఏర్పడుతుంది, అది కూడా పూర్తయ్యాకా, లక్ష్యాన్ని చేరుకుంటాం అని సత్యోదయం అనే పుస్తకంలో బాబూజీ మహరాజ్ చెప్పారు.సత్యతత్వం యొక్క అంతం ఎలా జరుగుతుంది? Q: Seeking your blessings for peace and harmony in all our family members. In the…